మోడీకి మరో పదవి

narendhra-modi 

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మరో పదవి అందివచ్చింది. పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీ వ్యవహరించనున్నారు. ఈమేరకు పార్టీ ఆయనను ఉభయ సభల్లో నేతగా నియమించింది. లోక్‌సభలో బీజేపీ ఉపనేతగా రాజ్‌నాథ్‌సింగ్, రాజ్యసభలో ఉపనేతగా అరుణ్‌జైట్లీ నియమితులయ్యారు. బీజేపీపీ నేతగా ఎన్నిక కావడంతో పార్టీ మోడీకి అభినందనలు తెలిపింది.

No comments:

Post a Comment